5 కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం

7575చూసినవారు
బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి పి కుంట చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల సందర్భంగా జరిగిన పోలీస్ తనిఖీల్లో వాహనంలో తరలిస్తున్న 29 కేజీల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు రూరల్ సిఐ విక్రమ్ సింహ, ఎస్ఐ రవికుమార్ లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం ఆభరణాలు అన్నింటిని సీజ్ చేసి ఐటి అధికారులకు మరియు జిఎస్టి వారికి అప్పగించామని, వాటి విలువ సుమారు 5 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్