అక్రమ సరుకుల విక్రయంపై విచారణ

58చూసినవారు
అక్రమ సరుకుల విక్రయంపై విచారణ
కాశినాయన మండలంలోని నర్సాపురం ఎస్సీ, బాలుర వసతి గృహంలోని సరుకులను అక్కడ ఉద్యోగులు అక్రమంగా విక్రయిస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగుల ఆగడాలకు అడ్డులేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహం నుంచి బియ్యం వ్యాపారి రేషన్ తీసుకెళ్లాడన్ని గుర్తించిన స్థానికులు గురువారం ఏఎస్ డబ్ల్యూ ఓ రామయ్యకు సమాచారం ఇచ్చారు. ఆయన వసతి గృహానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్