పోరుమామిళ్ల: గుంతల రహదారికి మరమ్మతులు చేయాలి

63చూసినవారు
పోరుమామిళ్ల: గుంతల రహదారికి మరమ్మతులు చేయాలి
పోరుమామిళ్ల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను ఆర్అండ్ బి అధికారులు వెంటనే పూడ్చివేయాలని సీపీఎం నాయకులు భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సాయిబాబా టెంపుల్ సమీపంలో ఏర్పడిన గుంతల వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన సమస్య శాశ్వతంగాపరిష్కారం కావడం లేదని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్