బద్వేల్ లాడ్జిలో వ్యక్తి అనుమానస్పద మృతి

73చూసినవారు
కడప జిల్లా బద్వేల్- నెల్లూరు రోడ్డులోని లాడ్జిలో బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. మృతి చెందిన వ్యక్తి కడప టౌన్ ఐటీ సర్కిల్ ప్రాంతానికి చెందిన పిల్లి ఎల్లారెడ్డి (36)గా గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్