కూటమిఅభ్యర్థి కోసం టిడిపి నేత రితీష్ రెడ్డి విస్తృత ప్రచారం

84చూసినవారు
బిజెపి, జనసేన, టిడిపి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నను కమలం గుర్తుకు, ఎంపీ అభ్యర్థి భూపేష్ ను సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి నేతృతంలో స్థానిక ఎన్జీవో కాలనీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంగల్ రెడ్డి, జి. వి. సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్