బాలికపై ముందస్తు ప్లాన్ ప్రకారమే అఘాయిత్యం: జిల్లా ఎస్పీ

70చూసినవారు
కడప జిల్లా బద్వేల్ ఘటనలో నిందితుడు విఘ్నేశ్ ను అరెస్టు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తమకు సమాచారం రావడంతో వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని అమ్మాయిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. నిందితుడిని ఆదివారం 12 గంటలకు అరెస్టు చేసినట్లు తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం నిందితుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్