నిందితుడిని కఠినంగా శిక్షించాలి: ఏఎస్ఎఫ్

50చూసినవారు
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: ఏఎస్ఎఫ్
బద్వేలులో మైనర్ బాలికను పెట్రోల్ పోసి నిపుపెట్టి బాలిక మృతికి కారణం అయినా ప్రేమోన్మాది విఘ్నేష్ ను కఠినంగా శిక్షించాలని, బాధిత విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కమలాపురం ( ఏఎస్ఎఫ్ ) ఎస్ఎఫ్ఐ నాయకులు కోగటం షేక్ సాదిక్, సుబ్బారాయుడు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. మహిళలపై నిత్యం దాడులు, అత్యాచారాలు పెరిగి పోతున్నాయన్నారు. వీటిని అరికట్టడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్