కడప: సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కు అవగాహనలేదు

70చూసినవారు
గడిచిన వంద రోజులలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపుకోలేక తిరుమల లడ్డు విషయాన్ని తెరపైకి తీసుకొని వచ్చారని కమలాపురం వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులరెడ్డి అన్నారు. శనివారం ఆయన కడపలో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిజానిర్ధాణ కాకముందే తిరుమల లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలు దెబ్బతీయడం బాధాకరమన్నారు. పవన్ కళ్యాణ్ కు సనాతన ధర్మంపై అవగాహన లేదన్నారు.

సంబంధిత పోస్ట్