కమలాపురం బ్రిడ్జి డౌన్ లో కడప నుంచి ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి వస్తు అతి వేగంగా రావడంతో ద్విచక్ర వాహనం పల్టీలు కొట్టి గాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న వారు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్ కి తరలించారు. స్థానిక ప్రజలు వివరాల మేరకు కమలాపురం మండల పరిధిలోని నసంతపురం గ్రామానికి చెందిన వేణుగా గుర్తించారు.