రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
కోడూరు టు చిట్వేలి డబల్ రోడ్డు నిర్మాణానికి రూ. 27 కోట్ల 48 లక్షల రూపాయల వ్యయంతో తారు రోడ్డు రహదారి నిర్మాణానికి భూమి పూజ చేసారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్,టీడీపీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి. రైల్వే కోడూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా రహదారి నిర్మాణానికి ప్రజలతో కలిసి భూమి పూజ చేసిట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్