దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం

64చూసినవారు
మైదుకూరులోని అమ్మవారిశాలలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు సిద్ధం చేస్తున్నారు. మూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. దసరా పండుగ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా సెమీ దర్శనంతోపాటు గ్రామోత్సవం నిర్వహిస్తారు. చివరగా పాన్పు సేవలో అమ్మవారి దర్శనం కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్