వైయస్ జగన్ పై మాటల తూటాలతో విరుచుకుపడ్డ సొంత చెల్లెలు

10282చూసినవారు
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో సోమవారం న్యాయయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైయస్సార్ ఆశయాల కోసం తనను ఎంపీగా గెలిపించాలని ప్రత్యర్థులు అవినీతి, అరాచకాలతో నిండి ఉన్నారని న్యాయం పైన ప్రతి ఒక్కరు ఆలోచించేసి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు, అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్