పార్వతినగర్ లో సీతారామ కల్యాణం మహోత్సవం

568చూసినవారు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పార్వతినగర్ లో సీతారామ కల్యాణం మహోత్సవం ఆలయ కమిటీ గ్రామస్తులు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్