నీళ్ల ట్యాంకర్ ను ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్

77చూసినవారు
మైదుకూరు మున్సిపాలిటీ కడప రోడ్ లోని 13వ వార్డు వీధిలో భూగర్భ జలాలు ఎండిపోయి నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నామని కాలనీ ప్రజలు మున్సిపల్ చైర్మన్ మాచనురు చంద్ర కు తెలియజేయగా వెంటనే స్పందించిన ఆయన ఆదివారం నీళ్ల ట్యాంకర్ ను ఏర్పాటు చేయించి దగ్గరుండి నీటి సరఫరా ను పర్యవేక్షించారు. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనురు చంద్ర కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్