షర్మిలా సమక్షంలో జగన్ చేసిన అభివృద్ధిని వివరించిన యువకుడు

4240చూసినవారు
దువ్వూరు మండల కేంద్రంలో సోమవారం వైఎస్ షర్మిలా ఏపీ న్యాయ యాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. వారు మాట్లాడుతుండగా వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన
వైఎస్ షర్మిలా జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. ఒక వైసీపీ కార్యకర్తను పిలిచి మాట్లాడించారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమి లేదంటూ కాంగ్రెస్ అభిమానులు షర్మిలకు మద్దతుగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్