షర్మిలకు ఊహించని షాక్

12114చూసినవారు
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. సీఎం జగన్ అభిమాని స్టేజీ మీదే షర్మిల పరువు తీశాడు. షర్మిల మాట్లాడుతుండగా ‘జై జగన్’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. దాంతో మాట్లాడేందుకు వేదికపైకి రావాలని షర్మిల ఆహ్వానించింది. మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ యేమిరెడ్డి చంద్రోబుల్ రెడ్డి వేదికపైకి వెళ్లి జగన్ అందించిన సంక్షేమంపై మాట్లాడటంతో షర్మిల షాకయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్