సింహాద్రిపురంలో10 గొర్రెలు మృతి

9359చూసినవారు
సింహాద్రిపురంలో10 గొర్రెలు మృతి
సింహాద్రిపురం మండలం, కోరం గుట్టపల్లెలోఅరటికాయలు తిని 10 గొర్రెలు మృతి చెందినట్లు బుధవారం మునిస్వామి తెలిపారు. తొండూరుకి చెందిన మునిస్వామి గొర్రెల కాపరి. తన గ్రామంలో మేత లేకపోవడంతో కోరంగుట్టపల్లెకి వెళ్లి పది రోజుల నుంచి గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. రోజు మాదిరిగానే మేతకు వెళ్లగా, తోటలో అరటికాయలు తిని మృతి చెందాయని బాధితుడు ఆవేదన చెందారు. రూ. 1. 20 లక్షల మేరా నష్టం వాటిల్లినట్లు తెలిపాడు.

సంబంధిత పోస్ట్