హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యంగా లేదు: ఆప్ మంత్రి

59చూసినవారు
హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యంగా లేదు: ఆప్ మంత్రి
మద్యం పాలసీ కేసు కేజ్రీవాల్‌, ఆయన పార్టీని అణచివేసేందుకు జరిగిన ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యంగా లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. మద్యం పాలసీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు ఒక్క రూపాయి అక్రమ సొమ్ము కూడా రికవరీ చేయలేదని అన్నారు. ఈ కేసు ఒక రాజకీయ కుట్ర అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్