టిడిపి నుండి 40 కుటుంబాలు వైసిపిలోకి చేరిక

1052చూసినవారు
టిడిపి నుండి 40 కుటుంబాలు వైసిపిలోకి చేరిక
టీడీపీ నుండి వైఎస్సార్‌సీపీలోకి 40 కుటుంబాలు చేరాయి. శుక్రవారం వేంపల్లిలోని బిడాలమిట్ట ప్రాంతానికి చెందిన హబీబ్ ఆధ్వర్యంలో ఆ కుటుంబాల వారికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను ఆకర్షితులై పార్టీలోకి చేరడమైందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్