ఎంపీ అవినాష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన బీటెక్ రవి

66చూసినవారు
పులివెందుల బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ఈ 100 రోజుల్లోనే పులివెందుల్లో ఉపధ్రవాలు వచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పులివెందుల్లో ఫ్యాక్షన్ సంప్రదాయానికి తెరలేపింది వైఎస్ ఫ్యామిలీ అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు టపాకులు పేల్చాడనే నెపంతో నాగరాజును హత్య చేసింది మీరు కాదా అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్