పోలింగ్ ను పండుగలా సంతోషంగా నిర్వహించుకుందాం

550చూసినవారు
పోలింగ్ ను ఒక పండుగలా సంతోషంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకుందాం అని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. చిట్వేలి మండలం సి. కందుల వారి పల్లి పంచాయతీ మిట్టపల్లి హరిజనవాడలో బుధవారం ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి ప్రజాస్వామ్య సౌథాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్