40 కుటుంబాలు టిడిపి నుంచి వైసిపిలోనికి చేరిక

7838చూసినవారు
రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ తంబళ్ళ వేణుగోపాల్ రెడ్డి మరియు రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పోలి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలి గ్రామపంచాయతీ శేషన్నగారిపల్లి గ్రామం నుంచి పోలి మాజీ ఉపసర్పంచ్ లింగుట్ల ప్రసాద్ నాయుడు మరియు వారి వర్గం దాదాపు 40 కుటుంబాలు టిడిపి నుండి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆగేపాటి అమర్నాథ రెడ్డి ఆకేపాటి ఎస్టేట్ లో సాధనంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్