రాయచోటిలో అనాధాశ్రమాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

69చూసినవారు
రాయచోటిలో అనాధాశ్రమాన్ని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణంలోని తిరుపతి నాడు కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అనాధాశ్రమాన్ని సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అర్చన స్కూల్ అధినేత మదన్మోహన్ రెడ్డి ఎంతో మంది అనాధలకు ఆశ్రయాన్ని కలిగిస్తూ అనాధాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. మదన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్