వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి

55చూసినవారు
వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందని టిడిపి సీనియర్ నాయకులు కొండారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటి మండలం, చెన్నముక్కపల్లె, దోలవాండ్లపల్లె గ్రామ సచివాలయం నందు టిడిపి సీనియర్ నాయకులు కొండారెడ్డి రైతులకు 80 శాతం సబ్సిడీతో ప్రభుత్వం మంజూరు చేసిన ఉలవలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్