వరద బాధితులకు ఆర్థిక సాయం

60చూసినవారు
వరద బాధితుల సహాయార్థం ది కాకినాడ ట్రై సర్వీసెస్ వెటర్నన్ అసోసియేషన్ రూ 42 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కుఅందజేశామని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షులు ఎస్ శ్రీ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం అసోసియేషన్ సభ్యులు కాకినాడలోని కలరేట్లో జిల్లా కలెక్టర్కు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకుజిల్లా కలెక్టర్ వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్