తెలుగుదేశం పార్టీ సొంత గూటికి మాజీ కార్పొరేటర్

66చూసినవారు
తెలుగుదేశం పార్టీ సొంత గూటికి మాజీ కార్పొరేటర్ మోస దానమ్మ, మోస పేతురు తోపాటు పలువురు మత్స్యకారులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జగన్నాధపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మోస దానమ్మ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్