ఘనంగా ఈస్టర్ వేడుకలు

1572చూసినవారు
ఈస్టర్‌ పండుగను పురస్కరించుకుని కాకినాడ లో పలు చర్చిలలో ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్‌ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి. గుడ్‌ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు. క్రీస్తు ప్రభువు పునరుత్థానం చేసిన మహోన్నత రోజు ఈస్టర్‌ అని, క్రైస్తవులు పునరుత్థాన శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలని క్రైస్తవ మత పెద్దలు ఉద్బోధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్