గొల్లప్రోలులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వంగా గీత

84చూసినవారు
గొల్లప్రోలులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వంగా గీత
పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత మంగళవారం గొల్లప్రోలు పట్టణంలోని స్థానిక 17, 18, 19, 20 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా వార్డుల్లోని ప్రతి గృహాన్ని సందర్శించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా చలమలశెట్టి సునీల్ కు రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. వైసిపి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్