వైసీపీలో చేరిన కీలక నేతలు

58చూసినవారు
వైసీపీలో చేరిన కీలక నేతలు
వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. కోడుమూరు, ఆలూరుకు చెందిన కీలక నేతలు శుక్రవారం వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి పార్టీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్