మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొల్లు రవీంద్ర

63చూసినవారు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొల్లు రవీంద్ర
ఏపీ రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్