సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం

83చూసినవారు
అమలాపురం రూరల్ మండలం ఎ. వేమవరంలో వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మంగళవారం ఆషాడమాసం తొలి రోజు కావడంతో భక్తులతో కిక్కిరిసింది. అనంతరం ఆలయ అర్చకులు విజయ ఆదిత్య, దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్