వైభవంగా వినాయకుని శోభాయాత్ర

56చూసినవారు
వైభవంగా వినాయకుని శోభాయాత్ర
పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో సోమవారం శ్రీ సిద్ది వినాయకుని శోభయాత్ర ను శ్రీ విఘ్నేశ్వర ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ముగించుకుని వేసాధారణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో, 50 ఆటోల ర్యాలీలతో స్వామివారి శోభాయాత్రను పెదపూడి పురవీధుల వెంట ఊరేగించారు.

సంబంధిత పోస్ట్