గోపాలపురం ఎమ్మెల్యేను కలిసిన ఉన్నమట్ల సునీత

81చూసినవారు
గోపాలపురం ఎమ్మెల్యేను కలిసిన ఉన్నమట్ల సునీత
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును ఏలూరు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత బుధవారం వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పలు విషయాలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ మహిళా నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్