ఆలయ ఈవోగా వీర్రాజు చౌదరి బాధ్యతలు స్వీకరణ

80చూసినవారు
కాకినాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వి. వీర్రాజు చౌదరి మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఆలయ ఈవో విజయ భాస్కర్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఇరువురు సంబంధిత దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుత ఈవో విజయభాస్కర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చింతలూరు దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఆయన ఆలయ ఈవోగా బాధ్యత చేపట్టారు.

సంబంధిత పోస్ట్