వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

71చూసినవారు
విజయవాడ వరద బాధితులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 75 వేల టూత్ బ్రష్ లు, 13 వేల హ్యాండ్ వాష్ లను పంపించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం లారీని జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆకులు రామకృష్ణ చిలుకూరి సతీష్ రాజు గుత్తుల పట్టాభిరామ్ కంఠం శెట్టి శ్రీను, చీకరమిల్లి లవ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్