వంద రోజుల్లో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాం

70చూసినవారు
వంద రోజుల్లో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే రైతులకు ధాన్యం బకాయిలను చెల్లించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో మంగళవారం జరిగినఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలోఎమ్మెల్యే సత్యానంద రావు, జనసేనఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్రతెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఆకులరామకృష్ణ, కె వి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్