ఔరంగబాద్ లో ఎమ్మెల్యే ముప్పిడి పర్యటన

53చూసినవారు
కొవ్వూరు టౌన్ సోమవారం ఔరంగాబాద్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. ప్రతీ ఇంటికి వెళ్లి మూడు నెలల్లో చేసిన అభివృద్ధి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజాసమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్