గ్రంధోత్సవానికి సౌకర్యాలపై కలెక్టర్ కు వినతి

75చూసినవారు
గ్రంధోత్సవానికి సౌకర్యాలపై కలెక్టర్ కు వినతి
15 నుంచి 17 వరకు ముమ్మిడివరం కొత్తలంక వలిబాబా దర్గా వద్ద నిర్వహించనున్న గంధోత్సవానికి ఇతర రాష్ట్రాల, జిల్లాల నుంచి భక్తులు తరలి రానున్నారని వారికి అవసరమైన మంచినీరు, పారిశుద్ధ్యం. మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లను చేయాలని కోరుతూ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ మీరాన్ షరీఫ్ శుక్రవారం అమలాపురంలోని కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్