గాంధీ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

83చూసినవారు
ముమ్మిడివరం స్థానిక వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, చిట్టిరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్