క్షుద్ర పూజల కలకలం

3002చూసినవారు
కాట్రేనికోన మం. కుండలేశ్వరంలోని నక్కావారిపేటలో క్షుద్రపూజలు చేస్తున్నారన్న విషయం బుధవారం ఒక్కసారిగా కలకలం రేపింది. గోదావరి ఒడ్డున శ్మశానంలో పూజలు చేయడంతోపాటు నక్కావారిపేటలోని ఓ ఇంటిలో రాత్రివేళల్లో పూజలు నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూజలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లిన పోలీసులు కొంత మందిని స్టేషనుకు తీసుకొచ్చారు. సంతానం కోసం పూజలు చేస్తున్నట్లు వారు తెలిపారన్నారు.

సంబంధిత పోస్ట్