డి. ముప్పవరంలో బైక్ చోరీ

82చూసినవారు
నిడదవోలు మండలం డి. ముప్పవరం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు బైక్ చోరీ చేశారు. గ్రామంలోని మేడ మల్లికార్జునకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగతనం చేశారు. వెహికల్ నంబర్ ఏపీO5సీవీ7555 ఎవరికైనా కనిపిస్తే పోలీసులకు, ముప్పవరం స్థానికులకు సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్