ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

76చూసినవారు
ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి
కడియం పోలీస్ సర్కిల్ లో వినాయక పందిళ్ళు ఏర్పాటు చేసేవారు తప్పనిసరి గా పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలని కడియం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కడియంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపు కోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమల పేరిట అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్