బ్యాంకుల వద్ద పెన్షన్ కోసం ఎదురుచూపులు

82చూసినవారు
రామచంద్రపురం నియోజకవర్గం లో శుక్రవారం పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు ఎదురుచూపులు చూస్తున్నారు. పాపం బ్యాంకు సమయం కూడా తెలీక ఉదయం 9 గంటల నుండి బ్యాంకుల వద్దకు చేరుకొని భారీ క్యూ లైన్ గా పాటిస్తూ బ్యాంకులు ఎప్పుడు తెలిస్తారని ఎదురుచూపులు చూస్తున్నారు. సచివాలయం దగ్గర ఇస్తే తీసుకుంటాము కదా అంటూ పింఛన్దారులు బాధపడుతున్నారు. ప్రభుత్వం వారు కలగజేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్