మలికిపురం: యుద్ధం వద్దు అంటూ శాంతి ర్యాలీ

61చూసినవారు
పాలిస్తీనా దేశంపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని సీపీఐ నాయకులు సోమవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 'యుద్ధం వద్దు-ప్రపంచ శాంతి ముద్దు' అని నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు దేవ వరప్రసాద్, తాతారావు, బుజ్జిబాబు, బానోజి, వెంకట్, రాజబాబు, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్