వరదల కారణంగా ఆక్వాకు నష్టం కలిగింది: ఎమ్మెల్యే

70చూసినవారు
కృష్ణానది వరదలకు నియోజకవర్గంలో 4, 055 ఎకరాల్లో ఆక్వా చెరువులకు నష్టం కలిగిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలో చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆక్వా రైతులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు నియోజకవర్గంలో 4, 055. 19ఎకరాల్లో ఆక్వా చెరువులకు నష్టం కలిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్