మూగ జీవాలకు రూ. 1. 50 లక్షల గడ్డి వితరణ

54చూసినవారు
మూగ జీవాలకు రూ. 1. 50 లక్షల గడ్డి వితరణ
మోపిదేవి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన బొబ్బర్లంక, కే. కొత్తపాలెం గ్రామాల్లోని మూగజీవాలకు శివరామపురం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులు పశుగ్రాసాన్ని అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం గ్రామానికి చెందిన సుఖవాసి సురేష్ బాబు, మేకా రాధాకృష్ణ, కంఠమనేని మను, వేములపల్లి శివప్రసాద్, వారి మిత్రబృందం, గ్రామస్తులు సహకారంతో 1. 50 లక్షల వ్యయంతో వరిగడ్డని కొనుగోలు చేసి అందించారు.

సంబంధిత పోస్ట్