వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలన

74చూసినవారు
నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ బుధవారం పర్యటించారు. ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ, నాచుగుంట గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్ హరనాధ్, టీడీపీ మండల అధ్యక్షులు మెండు లక్ష్మణరావు (చంటి), మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు, ఉప సర్పంచ్ తలశిల నాని, గుడివాక శివరావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్