ప్రారంభమైన గంగాభవాని అమ్మవారి ప్రధాన జాతర

65చూసినవారు
కోడూరు గ్రామంలో గంగాభవాని అమ్మవారి ప్రధాన జాతర శనివారం ప్రారంభమైంది. ఆలయం వద్ద నుంచి డప్పు వాయిద్యాలు మేళతాళాల నడుమ గంగాభవాని చిన్న అమ్మవారిని ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ కు సిబ్బంది తీసుకువెళ్లారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈనెల 10వ తేదీన అమ్మవారి ప్రధాన గుడి జాతర నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త కోట యుగంధర్ రావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్