గన్నవరం: మాదలవారిగూడెంలో మృతుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు

61చూసినవారు
ఈతకు వెళ్లిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందటంతో ఘటనా స్థలంలో మృతుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. ఈ ఘటన ఆదివారం గన్నవరం మండలంలోని మాదలవారి గూడెంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉండేటటువంటి ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందటంతో ఆ ప్రాంతంలో మృతుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్