ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించిన బాలశౌరి

66చూసినవారు
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి బాధితులను పరామర్శించిన ఘటన జరిగింది. మంగళవారం గుడివాడ నియోజకవర్గంలోని పుట్టగుంట గ్రామం సమీపంలో ఉదృతంగా ప్రవహిస్తున్న బుడమేరు వంతెన వద్దకు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి బాధితులను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్